స్వేచ్ఛా విహంగం

Tuesday, May 08, 2007

కొత్త తరానికి కొత్త రాజకీయం

కొత్త తరానికి కొత్త రాజకీయం, లోక్ సత్తా ఇది ప్రజల సత్తా అంటూ లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయ ప్రకాశ్ నారాయణ్ గత కొన్ని రోజులు గా క్రిష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
విద్యావేత్తలు, యువతే లక్ష్యం గా ఈ పర్యటనలు సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మీ పంచాయితీ ఆదాయం ఎంత అని ప్రశ్నించినపుడు ప్రజల నుండి సమాధానం రాలేదట కానీ ఇటీవలే బొంబాయి లో పెళ్లి చేసుకున్న సినీ జంట ఎవరని అడిగితే మాత్రం సమాధానం వెంటనే వచ్చిందట. అనవసర విషయాలు వదిలేసి అవసరమైన విషయాలలో చైతన్యం పెంచుకోవాలని, ప్రశ్నించే హక్కు తోనే రాజకీయ ప్రక్షాళన జరుగుతుందని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు.

Labels:

0 Comments:

Post a Comment

<< Home