స్వేచ్ఛా విహంగం

Tuesday, May 01, 2007

అడవిరాముడి కి 30 ఏళ్ళు

అడవిరాముడు చిత్రం విడుదల అయ్యి 30 సంవత్సరాలు నిండాయి.

ఇప్పటికీ 15 ప్రింట్ల తో రాష్ట్రం లో ఎక్కడో ఒక చోట ఈ చిత్రం ప్రదర్శింపబడుతూనే వుంది.

షోలే చిత్రం మహారాష్ట్ర లో 3 సెంటర్లలో 365 రోజులు ఆడగా, అడవిరాముడు మన రాష్ట్రం లో 4 సెంటర్లలో 365 రోజులు ఆడింది.

ఒక తెలుగు చిత్రం మొదటిసారిగా కోటి రూపాయల వసూళ్ళను దాటింది ఈ చిత్రం తోనే.

ఈ చిత్రం అప్పట్లోనే 4 కోట్ల కు పైగా వసూలు చేసింది. (అంటే ఇప్పుడు సుమారు 200 కోట్లు)

Labels:

0 Comments:

Post a Comment

<< Home