ప్రస్తుత అధికార భాషాసంఘం పని తీరు చాలా బాగుంది. ఇంతకు ముందు పేరు కి మాత్రమే ఉన్న సంస్థ ఏ బి కె ప్రసాద్ గారు వచ్చాక చాలా ఉత్తేజం గా పనులు నిర్వహిస్తున్నది. అదే విధంగా నిజామాబాద్ జిల్లా లో తెలుగు అమలు తీరు చూస్తున్న నాకు చాలా ఆనందం గా వుంది. తెలుగు వెలుగు కారకులందరికీ ప్రత్యేక అభినందనలు